News
ఇప్పటికీ ఎంతో బాధ కలిగిస్తుంది సీఎం
చంద్రబాబు మరోసారి విచారం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా తొలిరోజు చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఇప్పటికీ ఎంతో బాధ కలిగిస్తోందని సీఎం విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లడారు. గోదావరి పుష్కరాలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేశామని ఆ సమయంలో 27 మంది చనిపోవడం బాధాకరమని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుత విస్తృత స్థాయి సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. గోదావరిని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే చాలా కష్టాలు తీరతాయని,
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








