News

ఇప్పటికీ ఎంతో బాధ కలిగిస్తుంది సీఎం


చంద్రబాబు మరోసారి విచారం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా తొలిరోజు చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఇప్పటికీ ఎంతో బాధ కలిగిస్తోందని సీఎం విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లడారు. గోదావరి పుష్కరాలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేశామని ఆ సమయంలో 27 మంది చనిపోవడం బాధాకరమని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుత విస్తృత స్థాయి సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. గోదావరిని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే చాలా కష్టాలు తీరతాయని,